అవగాహన కల్పించాం | - | Sakshi
Sakshi News home page

అవగాహన కల్పించాం

Sep 5 2025 8:35 AM | Updated on Sep 5 2025 8:35 AM

అవగాహ

అవగాహన కల్పించాం

మండల కేంద్రంలో ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేసి ఎస్‌హెచ్‌వీఆర్‌పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాం. పాఠశాలల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులను యాప్‌లో నమోదు చేయాలి. తప్పుడు సమాచారం నమోదు ఎట్టి పరిస్థితుల్లోను చేయరాదని వివరించాం.

– మురళి, ఆర్‌పీ, న్యాల్‌కల్‌

30 లోగా దరఖాస్తులు పూర్తి చేయాలి

ఎస్‌హెచ్‌వీర్‌ కోసం ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు ఈనెల 30లోగా తప్పనిసరిగా దరఖాస్తులు చేసుకోవాలి. ఇందులో ఎవరికి మినహాయింపు లేదు. దరఖాస్తులో వాస్తవ పరిస్థితులను మాత్రమే నమోదు చేయాలి. జిల్లాలో 8 పాఠశాలలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి ఎంపికచేస్తాం.

– వెంకటేశ్వర్లు, డీఈఓ, సంగారెడ్డి

అవగాహన కల్పించాం 1
1/1

అవగాహన కల్పించాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement