స్సీకర్కు శుభాకాంక్షలు
అనంతగిరి: వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ శాసన సభ స్పీకర్ ప్రసాద్కుమార్ను నగరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్ను సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
పుష్పగుచ్ఛం అందజేసి.. అవగాహన కల్పించి
పరిగి: ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎంవీఐ వీరేంద్రనాయక్ అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆయన వాహనదారులకు పుష్పగుచ్ఛం అందజేసి, అవగాహన కల్పించారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని చెప్పారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, పోర్ వీలర్ చోదకులు సీటుబెల్టు పెట్టుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రభుత్వ స్థలాలు గుర్తించండి
ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు
స్సీకర్కు శుభాకాంక్షలు


