క్యాన్సర్ను ముందుగా గుర్తిస్తే నివారించవచ్చు
వేములవాడ: క్యాన్స్ర్ను ముందుగానే గుర్తిస్తే నివారించుకోవచ్చని లయన్స్క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ చీకోటి సంతోష్కుమార్ పేర్కొన్నారు. క్యాన్సర్పై లయన్స్క్లబ్, మాతశ్రీ హాస్పిటల్, గచ్చిబౌలి కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్పై అవగాహన, ఉచిత స్క్రీనింగ్, టెస్టుల శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. పట్టణంలోని మాతృశ్రీ ఆసుపత్రిలో ఈ శిబిరం నిర్వహించారు. గచ్చిబౌలి కిమ్స్ హాస్పిటల్ వైద్యులు వందమందికి పరీక్షలు చేశారు.
లయన్స్క్లబ్ అధ్యక్షుడు చీకోటి సంతోష్కుమార్


