హైకోర్టు న్యాయమూర్తులను కలిసిన కలెక్టర్, ఎస్పీ
ఒంగోలు టౌన్: ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం ఒంగోలుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి కె.మన్మథరావు, హైకోర్టు న్యాయమూర్తి, ప్రకాశం జిల్లా కోర్టు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి బి.కృష్ణ మోహన్లను ఎస్పీ మలికా గర్గ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఎన్ఎస్పీ గెస్ట్హౌస్లో న్యాయమూర్తులను కలిసిన ఎస్పీ పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. హైకోర్టు జడ్జిలను కలిసిన వారిలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.భారతి, కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తదితరులు ఉన్నారు.
న్యూస్రీల్