MPTC Ashwini Trending: బాబు చుట్టూ.. ‘23’ | YSRCP MPTC Ashwini Trending In Kuppam Chittoor District | Sakshi
Sakshi News home page

MPTC Ashwini Trending: బాబు చుట్టూ.. ‘23’

Sep 21 2021 10:17 AM | Updated on Sep 21 2021 10:28 AM

YSRCP MPTC Ashwini Trending In Kuppam Chittoor District - Sakshi

YSRCP MPTC Ashwini: నాలుగు దశాబ్దాలుగా కుప్పం ఎంపీపీగా చంద్రబాబు మద్దతుదారులే చక్రం తిప్పగా, ఈ సారి ఎంపీపీ అభ్యర్థి రేసులో నిలిచి.. బాబు కోటను బద్ధలు కొట్టారు.

కుప్పం: కుప్పం రాజకీయ చరిత్రలో 40 ఏళ్ల చంద్రబాబు ఏకఛత్రాధిపత్యానికి 23 ఏళ్ల అశ్వని బ్రేక్‌ వేశారు. కుప్పం మండలం మల్లానూరుకు చెందిన అశ్వని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా 1,073 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆమె పోటీ చేసిన మల్లానూరు–2 సెగ్మెంట్‌లో టీడీపీ అభ్యర్థికి కేవలం 70 ఓట్లే వచ్చాయి.

4 దశాబ్దాలుగా కుప్పం ఎంపీపీగా చంద్రబాబు మద్దతుదారులే చక్రం తిప్పగా, ఈ సారి ఎంపీపీ అభ్యర్థి రేసులో నిలిచి.. బాబు కోటను బద్ధలు కొట్టారు. పీజీ చదివిన అశ్వని మొదటి నుంచీ వైఎస్సార్‌ కుటుంబానికి అభిమాని. ఎన్నికల ప్రచారంలో ఇక్కడికి వచ్చిన వైఎస్‌ జగన్‌కు రాఖీ కట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement