సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్‌ | Union Minister Kishan Reddy Challenges CM KCR | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్‌

Mar 29 2022 4:13 PM | Updated on Mar 29 2022 9:49 PM

Union Minister Kishan Reddy Challenges CM KCR - Sakshi

కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎస్టీల రిజర్వేషన్‌ పెంపు జీవో తీసుకురావాలంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎస్టీల రిజర్వేషన్‌ పెంపు జీవో తీసుకురావాలంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. కేంద్రం అడ్డుకుంటే అడగాలన్న కిషన్‌రెడ్డి.. దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే హక్కు రాష్ట్రాలకు ఉందన్నారు. కేసీఆర్‌కు హుజూరాబాద్‌ ఓటమి తర్వాతే.. వరి ధాన్యం అంశం గుర్తుకొచ్చిందని మండిపడ్డారు. అగ్రిమెంట్‌ ప్రకారం చివరి గింజ వరకు కొంటామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
చదవండి: కల్వకుంట్ల కవితకు రేవంత్‌ రెడ్డి కౌంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement