గాంధీభవన్‌లో దండోరా సభ పాస్‌ల గొడవ

Congress Leaders Protest At Gandhi Bhavan In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: గాంధీభవన్‌లో దండోరా సభ పాస్‌ల గొడవ తీవ్ర దుమారాన్ని రేపింది. కాగా, సభకు సంబంధించి తమకు పాస్‌లు ఇ‍వ్వలేదని కాంగ్రెస్‌ నాయకులు సత్యనారాయణ, నిరంజన్‌లు గాంధీభవన్‌లో ఆందోళన చేపట్టారు.

సీనియర్లకు వీఐపీ పాస్‌లు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, టీడీపీ నుంచి వచ్చిన వారి పెత్తనమేంటని సీనియర్లు  తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top