మునుగోడు: బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు | BJP Komatireddy Raj Gopal Reddy Files Nomination In Munudoge | Sakshi
Sakshi News home page

మునుగోడు ఎన్నికలు: బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు

Oct 10 2022 1:56 PM | Updated on Oct 10 2022 2:01 PM

BJP Komatireddy Raj Gopal Reddy Files Nomination In Munudoge - Sakshi

సాక్షి, నల్లగొండ: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో మునుగోడు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సోమవారం నామినేషన్‌ వేశారు. బీజేపీ అభ్యర్థిగా చండూర్‌లో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు.  ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి వెంట వివేక్ వెంకటస్వామి, కపిలవాయి దిలీప్ కుమార్, రాజేశ్వర్ రెడ్డి, రాజ్ గోపాల్ రెడ్డి తనయుడు కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement