కలకలం: ముఖ్యమంత్రిని పంపేందుకు ముహూర్తం పెట్టాం | We Will Send To Back Yediyurappa Says MLC AH Vishwanath | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో కీలకంగా మారుతున్న పరిణామాలు

Jun 3 2021 9:10 AM | Updated on Jun 3 2021 9:10 AM

We Will Send To Back Yediyurappa Says MLC AH Vishwanath - Sakshi

ఎమ్మెల్సీ ఏహెచ్‌.విశ్వనాథ్‌

మైసూరు: సీఎం యడియూరప్పకు ఆరోగ్యం సరిగా లేదు, దీంతోపాటు రాష్ట్ర పరిపాలన కూడా సరిగా లేదని, దీనిపై హైకమాండ్‌ వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ హెచ్‌.విశ్వనాథ్‌ అన్నారు. ఆయన బుధవారం మైసూరు జయలక్ష్మీపురంలో ఎంపీ శ్రీనివాస్‌ ప్రసాద్‌ ఇంటికి వెళ్లి తాజా రాజకీయాలపై చర్చించారు. అనంతరం విశ్వనాథ్‌ మాట్లాడుతూ ఎంపీ ఇంట్లో పలు విషయాలకు ముహూర్తం పెట్టినట్లు చెప్పారు. కొద్ది రోజులు వేచి చూడాలని తెలిపారు.

చదవండి: ఢిల్లీ టూర్‌తో వేడెక్కిన కర్ణాటక రాజకీయం
చదవండి: సొంత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన మంత్రి

Advertisement
 
Advertisement
Advertisement