అప్రమత్తం చేస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తం చేస్తున్నాం

Jul 19 2026 12:03 AM | Updated on Jul 19 2026 12:03 AM

జ్వరం, వాంతులు, విరేచనాలు, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించాలి. తాగునీటిని మరిగించి తాగాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీరునిల్వ లేకుండా చూడాలి. దోమలను నియంత్రించాలి. ఇలా సీజనల్‌ వ్యాధులపై ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాం.

– పవిత్ర, జిల్లా వైద్యాధికారి

వేగంగా పారిశుధ్య పనులు

వర్షాకాలం ప్రారంభానికి ముందే పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించాం. ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపడుతున్నాం. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం. అప్రమత్తతతోనే వ్యాధులు దూరంగా ఉంటాయి. దీనికి ప్రజలు సహకరించాలి.

– నరేందర్‌, డీపీవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement