ద్విచక్ర వాహనం దహనం | - | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనం దహనం

Apr 26 2025 1:17 AM | Updated on Apr 26 2025 1:17 AM

ద్విచక్ర వాహనం దహనం

ద్విచక్ర వాహనం దహనం

నరసరావుపేట టౌన్‌: ఇంటి బయట నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని దుండగులు దహనం చేసిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. టూటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతూరులో నివాసం ఉండే గోగుల శ్రీనివాస్‌ రోజు మాదిరిగానే తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి బయట నిలిపారు. శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి కాలిపోయి కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తులు వాహనంపై పెట్రోలు పోసి తగలబెట్టినట్లు గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ద్విచక్ర వాహనం పక్కనే ఉన్న మరో టీవీఎస్‌ వాహనానికి కూడా మంటలు వ్యాపించటంతో పాక్షికంగా దెబ్బతింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement