బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో ప్రతిదీ పోరాటామే...
వక్ఫ్లో ప్రభుత్వ భూమి ఒక్క సెంటు లేదు. ముస్లింలు వారి ధార్మిక, సేవా కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రజలు, పెద్దలు, రాజులు దానంగా ఇచ్చిన భూములపై మతోన్మాద పార్టీ పెత్తనం ఏంటీ? గతంలో ఎన్ఆర్సీ, సీఏఏ చట్టాలు చేశారు.
– ఎం రాధాకృష్ణ,
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి
ఆర్టికల్ 13లో రాజ్యాంగం స్పష్టం చేసింది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే, కించపరిచే చట్టాలు చెల్లవు. ప్రాథమిక హక్కులలో ప్రధానమైంది సమానపు హక్కలు 14–18 వరకు, 28–29 మత స్వాతంత్య్ర హక్కు వీటికి వ్యతిరేకంగా ఈ బిల్లును తీసుకురావడం ఈ దేశ ముస్లింను ద్రోహం చేయడమే.
– అబ్దుల్ జబ్బార్, ముస్లిం జేఏసీ నాయకులు
రాజ్యాంగ విరుద్ధపు చట్టాలు చెల్లవు