గంభీర రథాల్లో ఘనమైన యాత్ర | - | Sakshi
Sakshi News home page

గంభీర రథాల్లో ఘనమైన యాత్ర

Jul 16 2026 5:36 AM | Updated on Jul 16 2026 5:36 AM

భువనేశ్వర్‌: మూడు గంభీరమైన రథాల్లో చతుర్థా మూర్తుల మూల విరాటుల యాత్ర చేయడంతో ప్రపంచంలోని గొప్ప ఆధ్యాత్మిక దృశ్యాలలో ఒకటిగా పూరీ జగన్నాథని రథయాత్ర వాసికి ఎక్కింది. గురువారం జరగనున్న రథయాత్రలో ఇవి ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. ఆ రథాల వివరాలను గమనిస్తే..

శ్రీ జగన్నాథుని రథం నందిఘోష

ఎత్తు: 45.6 అడుగులు

చక్రాలు: 16

రంగులు: ఎరుపు – పసుపు

రథ సారథి: దారుక

ద్వారపాలకులు: జయ – విజయ

గుర్రాలు (శ్వేత వర్ణం): శంఖ, బలాహక,

సువేత – హరిదాశ్వ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement