యూనివర్సిటీస్థాయి పోటీలకు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

యూనివర్సిటీస్థాయి పోటీలకు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు

Jan 3 2026 7:49 AM | Updated on Jan 3 2026 7:49 AM

యూనివర్సిటీస్థాయి పోటీలకు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు

యూనివర్సిటీస్థాయి పోటీలకు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు

బాసర: అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌ జాతీయస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలకు బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు ఎంపికయ్యారు. ఆర్జీయూకేటీ విశ్వవిద్యాలయ స్థాయిలో నిర్వహించిన బ్యాడ్మింటన్‌ పోటీల్లో రాణించి జాతీయస్థాయికి అర్హత సాధించారు. ఈ పోటీలు ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి కేఎల్‌ యూనివర్సిటీలో జనవరి 3 నుంచి 6 వరకు నిర్వహిస్తారు. దేశంలోని ప్రము ఖ విశ్వవిద్యాలయాల క్రీడాకారులు ఇందులో పా ల్గొంటారు. జాతీయస్థాయికి ఎంపికై న యూనివర్సిటీ జట్టును ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌, ఓఎస్డీ ప్రొఫెసర్‌ మురళీదర్శన్‌ అభినందించారు. కార్యక్రమంలో, స్పోర్ట్స్‌ ఫ్యాకల్టీ ఇన్‌చార్జి రామకృష్ణ, ఫిజికల్‌ డైరెక్టర్స్‌ శ్యాంబాబు, రవికిరణ్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ వసంత, స్వప్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement