శబరిమల యాత్రలో విషాదం.. తెలుగు దంపతుల మృతి | Tragedy In Sabarimala Yatra: Lakshettipet Couple Dies In Accident | Sakshi
Sakshi News home page

శబరిమల యాత్రలో విషాదం.. తెలుగు దంపతుల మృతి

Jan 16 2026 11:19 AM | Updated on Jan 16 2026 12:02 PM

Tragedy In Sabarimala Yatra: Lakshettipet Couple Dies In Accident

సాక్షి, మంచిర్యాల: శబరిమల నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం చోటుచేసుకుంది. కన్యాకుమారిలో లక్షేట్టిపేట దంపతుల మృతి చెందారు మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటకు చెందిన జనరల్‌ స్టోర్‌ యజమాని పాలకుర్తి సత్యనారాయణ (63), ఆయన భార్య రమాదేవి (59) అయ్యప్ప మాలతో శబరిమల దర్శనానికి వెళ్లారు.

తిరుగు ప్రయాణంలో కన్యాకుమారి బైపాస్ రోడ్డులో రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను కన్యాకుమారి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement