డ్రైవర్‌లెస్‌ ఫుల్లీ ఆటోమేటెడ్‌ రైలు.. | Narendra Modi To Flag Off India's First-ever Driverless Train | Sakshi
Sakshi News home page

డ్రైవర్‌లెస్‌ ఫుల్లీ ఆటోమేటెడ్‌ రైలు..

Dec 25 2020 11:12 AM | Updated on Dec 25 2020 11:31 AM

Narendra Modi To Flag Off India's First-ever Driverless Train - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోల తొలి డ్రైవర్‌ రహిత రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. ‘దేశంలోని తొలి డ్రైవర్‌ రహిత, ఫుల్లీ ఆటోమేటెడ్‌ రైలు సర్వీసు 37 కిమీలు మెజెంటా లైన్‌ మార్గంలో (జానక్‌పురి వెస్ట్‌ బొటానికల్‌ గార్డెన్‌ వరకు) డిసెంబర్‌ 28న ప్రారంభం కానుంది. ఈ సర్వీసును మోదీ ప్రారంభిస్తారు’ అని ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో ఈ కార్యక్రమం జరగనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement