ఏలూరుకు రానున్న కేంద్ర బృందం | Kishan Reddy Says Central Team Will Be Coming To Eluru | Sakshi
Sakshi News home page

ఏలూరుకు రానున్న కేంద్ర బృందం

Dec 7 2020 2:26 PM | Updated on Dec 7 2020 2:32 PM

 Kishan Reddy Says Central Team Will Be Coming To Eluru - Sakshi

న్యూఢిల్లీ: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు మంగళవారం కేంద్ర బృందం రానుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ముగ్గురు ఎయిమ్స్‌ అధికారుల బృందాన్ని ఏలూరు పంపుతున్నాము. కేంద్ర బృందం రేపు ఏలూరుకు చేరుకుంటుంది. విచిత్ర వ్యాధితో జనం భయపడిపోతున్నారు. రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తాం' అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.
చదవండి:  (ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో సీఎం జగన్)‌

Advertisement
 
Advertisement
Advertisement