నగరంలో కుక్కల రచ్చ.. అసెంబ్లీలో స్ట్రాంగ్‌ చర్చ | Karnataka: Dogs Problem Discussion Rise In Bangalore Assembly | Sakshi
Sakshi News home page

నగరంలో కుక్కల రచ్చ.. అసెంబ్లీలో స్ట్రాంగ్‌ చర్చ

Mar 16 2022 2:42 PM | Updated on Mar 16 2022 2:57 PM

Karnataka: Dogs Problem Discussion Rise In Bangalore Assembly - Sakshi

శివాజీనగర(బెంగళూరు): బెంగళూరులో పెరుగుతున్న వీధి కుక్కల దాడులపై విధానసభలో మంగళవారం ఘాటుగా చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమ­యంలో బసవనగుడి ఎమ్మెల్యే రవి సుబ్రమణ్య ఈ అంశాన్ని ప్రస్తావించారు.  నగరంలో కుక్కల బెడద అధికమైంది. ప్రజలు తిరిగేందుకు భయపడుతున్నారని, ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలని ఆయన కోరారు.

మంత్రి జేసీ మాధు­స్వామి మాట్లాడుతూ వీధి కుక్కల నియంత్రణకు జనన నియంత్రణ శస్త్రచికిత్సల చేయడానికి టెండర్లను పిలిచినట్లు చెప్పారు. వాటికి వ్యాధి నిరోధక టీకాలను కూడా వేయాలన్నారు. కుక్కలను చంపడానికి చట్టంలో అవకాశం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement