జిల్లా జడ్జిలకు హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి | District Judges Promoted As High Court Judges In Telugu States | Sakshi
Sakshi News home page

జిల్లా జడ్జిలకు హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి

Jan 15 2025 7:38 PM | Updated on Jan 15 2025 7:53 PM

District Judges Promoted As High Court Judges In Telugu States

‍సాక్షి,న్యూఢిల్లీ‌:నలుగురు జిల్లా జడ్జిలకు తెలంగాణ హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి లభించింది. శ్రీమతి రేణుకా యార, నందికొండ నర్సింగ్ రావు, తిరుమలాదేవి, మధుసూదనరావులను హైకోర్టు జడ్జిలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. 

దీంతోపాటు ఏపీ హైకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జిలను కొలీజియం సిఫారసు చేసింది. ఏపీలో జిల్లా జడ్జిలుగా పనిచేస్తున్న అవధానం హరిహరణాధ శర్మ,డాక్టర్ యడవల్లి లక్షణరావులకు ఏపీ హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి లభించింది. రాష్ట్రపతి ఆమోదంతో వీరి నియామకాలు అమలులోకి వస్తాయి. 

ఇదీ చదవండి: కేంద్రమంత్రికి మెటా క్షమాపణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement