పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించాలి

Aug 22 2025 6:37 AM | Updated on Aug 22 2025 6:37 AM

పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించాలి

పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించాలి

ధన్వాడ: భూ భారతి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ శ్రీను అధికారులను ఆదేశించారు. గురువారం ధన్వాడ తహసీల్దార్‌ కార్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మండల అధికారులతో భూ భారతి, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, ఎన్‌ఎఫ్‌బీఎస్‌ దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలని తహసీల్దార్‌ సింధుజాకు అదనపు కలెక్టర్‌ సూచించారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement