దిగ్గజ గాయని జానకి (88) సంగీత ప్రియుల్ని వదిలి వెళ్లిపోయారు. మైసూరులో శనివారం గుండెపోటుతో అకస్మాత్తుగా తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే సామాన్యుల నుంచి సినీ ప్రముఖుల వరకు ఈమెకు నివాళి అర్పిస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్, కమల్ హాసన్ తదితరులు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
(ఇదీ చదవండి: జానకి పాడిన చివరి పాట ఏంటంటే?)
జానకి గురించి పోస్ట్ పెట్టిన చిరంజీవి.. నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. నా కెరీర్లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు, ఆ జ్ఞాపకాలు మళ్లీ కళ్లముందు సజీవంగా నిలుస్తాయి. జానకమ్మ గారు... మీ స్వరం ఎప్పటికీ అమరం అని రాసుకొచ్చారు. కమల్, రజనీకాంత్ కూడా తమ సంతాపాన్ని తెలియజేశారు.
(ఇదీ చదవండి: సింగర్ జానకి చివరి వీడియో.. మొన్ననే ఉత్సాహంగా కనిపించారు కానీ ఇప్పుడు)

தன்னுடைய தேனமுதக் குரலால் தலைமுறை தலைமுறையாக மக்களை மகிழ்வித்த ஜானகி அம்மா அவர்களின் ஆத்மா சாந்தியடையட்டும் 🙏#JanakiAmma
— Rajinikanth (@rajinikanth) July 11, 2026
பாடல் என்றும் ஒலித்துக்கொண்டே இருக்கும். அந்த அன்பை எங்கு தேடுவேன் அம்மா?
இறக்கி வைக்கமுடியாத சோகம் பலர்க்கும் இருக்கும். அவர்க்கெல்லாம் ஆழ்ந்த இரங்கல்கள்.— Kamal Haasan (@ikamalhaasan) July 11, 2026
Actor #MSBhaskar extends his heartfelt condolences and and reflects on legendary playback singer #SJanaki's remarkable legacy.#RIPSJanaki pic.twitter.com/fNJCrpH8AP
— Chennai Times (@ChennaiTimesTOI) July 11, 2026


