గ్యారంటీగా మద్దతు ఇస్తాం... | - | Sakshi
Sakshi News home page

గ్యారంటీగా మద్దతు ఇస్తాం...

Published Wed, Nov 15 2023 4:36 AM | Last Updated on Wed, Nov 15 2023 4:36 AM

- - Sakshi

మద్దూరు(హుస్నాబాద్‌): జనగామ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తరఫున ఆయన కుమారుడు రాకేష్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. మండలంలోని రేబర్తి గ్రామంలో జెడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డితో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఆరు గ్యారంటీలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే గ్యారంటీ పథకాలను అమలు చేస్తామన్నారు. స్థానికుడైన ప్రతాప్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో శివయ్యగౌడ్‌, సుదర్శన్‌రెడ్డి, పూల్లురి రాజు, ఇర్రి రాజు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement