సంతోషంగా ఉంది.. | - | Sakshi
Sakshi News home page

సంతోషంగా ఉంది..

Sep 4 2026 1:18 AM | Updated on Sep 4 2026 1:18 AM

సంతోషంగా ఉంది..

నా సేవలను విద్యాశాఖ గుర్తించి రాష్ట్ర స్థాయి ఉత్త మ ఉపాధ్యాయ అ వార్డు కు ఎంపిక చేయ డం నా కు చాల సంతోషంగా ఉంది. ఈ అవార్డు నాపై మ రింత భాద్యతను పెంచింది. నేను నాగసాని పల్లి పాఠశాల నుంచి 2024 జూలైలో బదీలీపై పెబ్బేరు పట్టణంలోని ఎంపిపిఎస్‌ చెంచువాడ పాఠశాలలో వచ్చాను. అపట్లో 40 మంది విద్యార్థులు ఉన్నారు. విన్నూ త్నమైన పద్దతులతో విద్యను అంధించడం ,సులభ పద్దతిలో విద్యా బోదన చేస్తుండంతో ప్రస్తుతం 136 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ అంధిస్తున్న విద్యకు నిదర్శనమన్నారు.ఈ పాఠశాల పీఎంశ్రీ కింద ఎంపికావడడం

– దాసరి చిన్నరాములు, ఉపాధ్యాయుడు,

ఎంపీఎస్‌ చెంచువాడ పాఠశాల, పెబ్బేరు

భాగ్యలక్ష్మిభాగ్యలక్ష్మి

శ్వేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement