పరిశీలించి చర్యలు తీసుకుంటాం.. | - | Sakshi
Sakshi News home page

పరిశీలించి చర్యలు తీసుకుంటాం..

Aug 11 2025 12:48 PM | Updated on Aug 11 2025 12:48 PM

పరిశీలించి చర్యలు తీసుకుంటాం..

పరిశీలించి చర్యలు తీసుకుంటాం..

గరంలోని వివిధ డివిజన్ల పరిధిలో నిర్మిస్తున్న అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులను త్వరలో మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం. ఎక్కడైనా నాసిరకం పనులు ఉన్నట్లు తేలితే సంబంధిత కాంట్రాక్టర్లపై తగు చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టేది లేదు. పాత పాలమూరులో పగిలిపోయిన సిమెంట్‌ పైపులను తొలగించి కొత్తవి వేయిస్తాం. – టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌, మహబూబ్‌నగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement