రాయలసీమ ల్యాబ్‌కు రాసిన వాటిలో కొన్ని... | - | Sakshi
Sakshi News home page

రాయలసీమ ల్యాబ్‌కు రాసిన వాటిలో కొన్ని...

Aug 23 2025 2:04 AM | Updated on Aug 23 2025 2:04 AM

రాయలసీమ ల్యాబ్‌కు రాసిన వాటిలో కొన్ని...

రాయలసీమ ల్యాబ్‌కు రాసిన వాటిలో కొన్ని...

● ప్రభుత్వ సర్వజన వైద్యశాల నుంచి ఈ నెల 17న పద్మావతి (35) అనే రోగికి సీరమ్‌ ఎలక్ట్రోలైట్స్‌, థైరాయిడ్‌ ప్రొఫైల్‌, సీరమ్‌ క్రియాటినిన్‌ పరీక్షలు రాశారు. ఇందుకు రూ.1100 ఛార్జి చేశారు. ఈమెకే పాప్‌ స్మియర్‌ పరీక్ష రాయగా రూ.600 వసూలు చేశారు.

● ప్రభుత్వ ఆసుపత్రి నుంచి భవాని(25) అనే మహిళకు 7వ తేదిన యాంటీ సీసీపీ పరీక్ష రాయగా రూ.1,500 వసూలు చేశారు.

● అలాగే విజయ అనే మహిళకు సీరమ్‌ ఫెర్రిటిన్‌ పరీక్ష రాశారు.

● దేవమ్మ(65) అనే వృద్ధురాలికి 12వ తేదీన ఎంఎస్‌–6 నుంచి పీటీ ఐఎన్‌ఆర్‌ పరీక్ష రాయగా రూ.400 వసూలు చేశారు.

● స్వరూప అనే శిశువుకు చిన్నపిల్లల విభాగం వారు ఏబీజీ కిట్‌ పరీక్ష రాశారు.

● చర్మవ్యాధుల విభాగం(డీవీఎల్‌) నుంచి కాలమ్మ(44) అనే మహిళకు ఇటీవల ఏఎన్‌ఏ ప్రొఫైల్‌ పరీక్ష రాశారు.

● రేష్మి(34) అనే మహిళకు పీటీ ఐఎన్‌ఆర్‌ పరీక్ష చేయించారు.

● జనరల్‌ మెడిసిన్‌ విభాగం నుంచి అశోక్‌కుమార్‌ అనే వ్యక్తికి పీటీ ఐఎన్‌ఆర్‌ పరీక్ష రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement