ఆర్టీసీకి రాఖీ ధమాకా | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి రాఖీ ధమాకా

Aug 11 2025 6:53 AM | Updated on Aug 11 2025 6:53 AM

ఆర్టీసీకి రాఖీ ధమాకా

ఆర్టీసీకి రాఖీ ధమాకా

ఆసిఫాబాద్‌: రాఖీ పండుగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోకు భారీ ఆదాయం సమకూరుతోంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లా కేంద్రం నుంచి హైదరా బాద్‌కు మూడు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. డిపోకు మామూలు రోజుల్లో రోజు కు రూ.16 లక్షల నుంచి రూ. 18లక్షల ఆదా యం వస్తోంది. రక్షాబంధన్‌ నేపథ్యంలో ఈ నెల 8న 47 వేల మంది ప్రయాణికులను గ మ్యానికి చేర్చగా రూ.21,78,000 ఆదాయం సమకూరింది. ఈ నెల 9న 48 వేల మంది ప్రయాణించగా రూ.21,61,000 ఆదాయం వచ్చిందని డీఎం రాజశేఖర్‌ తెలిపారు. ఆదివారం సైతం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికుల రద్దీ కొనసాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement