మూడు నెలల్లో ముగ్గురు మృతి | - | Sakshi
Sakshi News home page

మూడు నెలల్లో ముగ్గురు మృతి

Aug 23 2025 2:00 AM | Updated on Aug 23 2025 2:00 AM

మూడు నెలల్లో ముగ్గురు మృతి

మూడు నెలల్లో ముగ్గురు మృతి

మూడు నెలల్లో ముగ్గురు మృతి

ఖమ్మం – సత్తుపల్లి జాతీయ రహదారిపై కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌ సమీపాన నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. గత మూడు నెలల కాలంలో ఇక్కడ 12ప్రమాదాలు జరగ్గా ముగ్గురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రాంతంలో రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చకుండా మరమ్మతులతోనే సరిపెడుతుండడం.. మళ్లీ రెండు, మూడు నెలల్లో యథాస్థితికి చేరుతుండడం ప్రమాదాలకు కారణమవుతోంది. వారంలో సగటున రెండు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున జాతీయ రహదారి అధికారులు ఈ స్థలాన్ని బ్లాక్‌స్పాట్‌గా గుర్తించి నియంత్రణపై దృష్టి సారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement