సీడ్‌ గణపతులనే ప్రతిష్ఠించాలి | - | Sakshi
Sakshi News home page

సీడ్‌ గణపతులనే ప్రతిష్ఠించాలి

Sep 12 2026 1:30 AM | Updated on Sep 12 2026 1:30 AM

సీడ్‌ గణపతులనే ప్రతిష్ఠించాలి

బాన్సువాడ : ప్రకృతి పరిరక్షణ కోసం సీడ్‌ గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించాలని బాన్సువాడ ఆర్డీవో రవీందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ఆధ్వర్యంలో రూపొందించిన సీడ్‌ గణేష్‌ విగ్రహాలను ఆర్డీవో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీడ్‌ వినాయక విగ్రహాలను పూజించాలని, వినాయక నిమజ్జనం అయ్యాక కూడా ఇంట్లో మొకై ్క ఆశీర్వాదిస్తుందన్నారు. అనంతరం డీఎస్పీకి విఠల్‌రెడ్డికి, మున్సిపల్‌ కమిషనర్‌ గంగాధర్‌కు సీడ్‌ గణపతి విగ్రహాలను అందజేశారు. బీఆర్‌ఎస్‌ నాయకులు అంజిరెడ్డి, బాడి శ్రీనివాస్‌, ఎర్రవాటి సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement