
రజతోత్సవ సభ కాదది ప్రగల్బాల సభ
భిక్కనూరు: వరంగల్లో బీఆర్ఎస్ నిర్వహించిన సభ రజతోత్సవ కాదు ప్రగల్బాల సభ అని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్ అన్నారు. సోమవారం భిక్కనూరులో విలేకరులతో ఆయన మాట్లాడుతూ భూమిలేని దళితులకు గిరిజనులకు మూడు ఎకరాల భూమి అన్ని నమ్మించి మోసం చేశాడన్నారు. ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేశ్, విండో అధ్యక్షుడు గంగళ్ల భూమయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దయాకర్రెడ్డి, సీనియర్ నేతలు లింబాద్రి, నర్సింహరెడ్డి , దుంపల మోహన్రెడ్డి, కాంగ్రెస్సీనియర్ నేతలు మహిపాల్ రెడ్డి, నీల అంజయ్య, కర్నాల శ్రీనివాస్, నర్మల రాంచంద్రం, నర్సింలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.