ఎన్‌ఎస్‌యూఐకు కొత్త సారథులు | - | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌యూఐకు కొత్త సారథులు

Sep 10 2026 12:57 AM | Updated on Sep 10 2026 12:57 AM

ఐదు జిల్లాలకు అధ్యక్షుల నియామకం

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి ఈ మేరకు బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఽఅధ్యక్షుడిగా ఎ.శేఖర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా అధ్యక్షుడిగా నల్లవెల్లి యశ్వంత్‌, వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా బి.శ్రీకాంత్‌, గద్వాల జిల్లా అధ్యక్షుడిగా అవినాష్‌ యాదవ్‌, నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా ఎండీ అఫ్రోజ్‌ను నియమించారు. ఎన్‌ఎస్‌యూఐను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడుసూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement