సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 8008297534
తేదీ : 29–12–2025 సమయం : మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు
గద్వాల క్రైం: రోజురోజుకు చలి తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఈ నెల 29న ఇన్చార్జి డీఎంహెచ్ఓ సంధ్యా కిరణ్మైతో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనుంది. దగ్గు, జలుబు, జ్వర పీడితులకు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యం, మందులు, ఇతర సేవలపై తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఫోన్లో ఇన్చార్జి డీఎంహెచ్ఓను సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
రేపు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 8008297534


