కొడంగల్‌.. | - | Sakshi
Sakshi News home page

కొడంగల్‌..

Dec 4 2023 2:40 AM | Updated on Dec 4 2023 2:40 AM

- - Sakshi

ఎనుములరేవంత్‌ రెడ్డి

మెజార్టీ

32,532

వచ్చిన ఓట్లు : 1,07,429

సమీప ప్రత్యర్థి: పట్నం నరేందర్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌)వచ్చిన ఓట్లు : 74,897

మొదటిసారి మిడ్జిల్‌ జెడ్పీటీసీగా గెలుపొందారు. పదవిలో ఉండగానే పాలమూరు జిల్లా నుంచి ప్రాదేశిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా (స్వతంత్రం) పోటీ చేసి గెలుపొందారు. ఎమ్మెల్సీగా ఉండగానే కొడంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2009లో టీడీపీ నుంచి గెలిచారు. 2014లో రెండోసారి ఇదే స్థానం నుంచి నెగ్గారు. 2018లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోగా.. ఈసారి మరోసారి బరిలో నిలిచి భారీ మెజార్టీతో విజయం సాధించారు.

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement