● నంబర్ వన్ చానల్ అధినేత సాయి సుధాకర్ ,రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు మలిశెట్టి సుబ్బారావు, మిరియాల శ్రీనివాసరావు, చందు జనార్దన్, అమ్మ శ్రీనివాస్నాయుడు, జనసేన నుంచి చందు సాంబశివరావు, గాదె వెంకటేశ్వరరావు, పాకలపాటి రమాదేవి, బిట్రగుంట మల్లిక, టీడీపీ నుంచి ఆజా రామకృష్ణ, ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, ఆరేటి ప్రకాష్, మార్కండేయులు (బీజేపీ), మాజీ మేయర్ కావటి మనోహర్, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు, విజయవాడ నుంచి నాయకులు పాల్గొన్నారు.
ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న కాపు ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు
ముద్రగడ సంతాప సభకు హాజరైన పలు పార్టీల కార్యకర్తలు అభిమానులు, కాపు వర్గీయులు


