వైఎస్‌ జగన్‌ నాయకత్వానికే పట్టం | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ నాయకత్వానికే పట్టం

Aug 22 2026 12:18 AM | Updated on Aug 22 2026 12:18 AM

ప్రస్తుతం ప్రజలంతా వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. వైఎస్‌ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటేనే తమ బతుకులు మారుతాయని అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాలనూ మోసం చేసింది. ఈ పరిస్థితుల్లో ఏ ఎన్నికలు నిర్వహించినా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల గెలుపు ఖాయం. అక్టోబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈలోగానే ఉమ్మడి జిల్లా పరిషత్‌ను నాలుగు జెడ్పీలుగా విభజించనున్నారు.

–విప్పర్తి వేణుగోపాలరావు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌, ఉమ్మడి తూర్పుగోదావరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement