నిద్రిస్తున్న మహిళపై అత్యాచారం

Woman Molested By Young Man For A Year At Medak - Sakshi

పాపన్నపేట (మెదక్‌) : ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై సోమవారం అర్ధరాత్రి ఇంటి యజమాని కొడుకు అత్యాచారం చేసిన ఘటన మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ వివరాల ప్రకారం..మండలంలోని ఓ గ్రామానికి చెందిన ∙వివాహిత (30) తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో యజమాని కొడుకు అత్యాచారం చేశాడని, తాను మేల్కొని అరిచే సరికి పారిపోయాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top