వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపై దేవినేని ఉమా అనుచరుల దాడి | TDP Leaders Attacked YSRCP Leaders In NTR District | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపై దేవినేని ఉమా అనుచరుల దాడి

Jan 22 2023 10:06 AM | Updated on Jan 22 2023 2:06 PM

TDP Leaders Attacked YSRCP Leaders In NTR District - Sakshi

జి.కొండూరు మండలం గంగినేనిపాలెంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపై టీడీపీ నేత దేవినేని ఉమా అనుచరులు దాడికి పాల్పడ్డారు.

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా:  జి.కొండూరు మండలం గంగినేనిపాలెంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపై టీడీపీ నేత దేవినేని ఉమా అనుచరులు దాడికి పాల్పడ్డారు. సర్పంచ్‌ రామారావు, ఎంపీటీసీ ప్రసాద్‌పై దాడికి టీడీపీ నేతలు యత్నించారు.

అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు తీవ్రగాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. టీడీపీ నేతల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement