Garuda Bus: Vijayawada Police Found 50 Lakhs In News Reporter Bag - Sakshi
Sakshi News home page

రిపోర్టర్‌ బ్యాగులో రూ.50 లక్షలు

Jan 22 2021 11:50 AM | Updated on Jan 22 2021 1:54 PM

Police Found 50 Lakh Rupees In Reporter Bag In Garuda Bus - Sakshi

సాక్షి, విజయవాడ : గరుడ బస్సులో శుక్రవారం పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. ఓ ప్రయాణికుడి బ్యాగులో 50 లక్షల రూపాయల్ని పోలీసులు కనుగొన్నారు. సరైన పత్రాలు లేకుండా పట్టుబడ్డ నగదును ఐటీ అధికారులకు అప్పగించారు. సదరు ప్రయాణికుడ్ని విశాఖ పెందుర్తి మహాన్యూస్‌ రిపోర్టర్‌ సూర్యనారాయణగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హవాలా మనీ అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.



చదవండి : దుర్గ గుడి ‘దొంగ’ దొరికాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement