ఇందిరాగాంధీ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు

Bomb Attack Warning To Indira Gandhi Airport Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇందిరాగాంధీ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆల్‌ఖైదా ఉగ్రవాదులు దాడికి పన్నాగం పన్నారని విమానాశ్రయ అధికారులకు మెయిల్‌ వచ్చింది. రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్‌, పూర్తిగా తనిఖీలు చేశారు. అధి​కారులు బాంబు బెదిరింపులు అవాస్తమని తేల్చారు. పొలీసులు విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top