లలితా జ్యువెల్లరీ అక్షయ తృతీయ ఆఫర్లు | Lalithaa Jewellery Akshaya Tritiya Special offers on April 14 -24 | Sakshi
Sakshi News home page

లలితా జ్యువెల్లరీ అక్షయ తృతీయ ఆఫర్లు

Apr 20 2023 4:51 AM | Updated on Apr 20 2023 7:13 AM

Lalithaa Jewellery Akshaya Tritiya Special offers on April 14 -24 - Sakshi

హైదరాబాద్‌: అక్షయ తృతీయ పండుగ సందర్భంగా లలితా జ్యువెల్లరీ ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించింది. అన్ని బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు ఇస్తుంది. వజ్రాభరణాలకు క్యారెట్‌లో రూ.2000 తగ్గింపు అందిస్తుంది.

ఇప్పటికే ప్రారంభమైన ఈ ఆఫర్‌ ఏప్రిల్‌ 24 వరకూ కొనసాగుతుంది. కస్టర్లంతా ఈ అద్భుతమైన ఆఫర్‌ను వినియోగించుకోవాలని కంపెనీ చైర్మన్‌ ఎం.కిరణ్‌ కుమార్‌ తెలిపారు. అందరి ఇళ్లలో బంగారం, వజ్రాలు, వెండి నిండాలని అక్షయ తృతీయ సందర్భంగా కుబేర లక్ష్మీని ప్రార్థిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement