న్యూయార్క్: కోవిడ్-19 కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ 90 శాతం విజయవంతమైందన్న వార్తల తదుపరి ఫైజర్ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షేర్లను విక్రయించారు. తమ హోల్డింగ్స్లో 62 శాతానికి సమానమైన 1.76 లక్షల షేర్లను విక్రయించారు. చైర్మన్, సీఈవో ఆల్బర్ట్ బౌర్ల ,32,508 షేర్లు, ఎగ్జిక్యూటివ్ వైస్ప్రెసిడెంట్ శాలీ 43,662 షేర్లు విక్రయించారు. షేరుకి 41.94 డాలర్ల సగటు ధరలో వీటిని అమ్మివేశారు. ఎస్ఈసీకి మంగళవారం ఈ వివరాలను ఇరువురూ వెల్లడించారు. దీంతో బౌర్ల 5.56 మిలియన్ డాలర్లు, శాలీ 1.83 మిలియన్ డాలర్లు ఆర్జించారు. సోమవారం ఫైజర్ వ్యాక్సిన్పై అప్డేట్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. ఎగ్జిక్యూటివ్లు ఇద్దరూ ముందుగా ప్రకటించిన ట్రేడింగ్ ప్రణాళిక ప్రకారమే షేర్లను విక్రయించినట్లు బుధవారం కంపెనీ పేర్కొంది. ఎస్ఈసీ నిబంధనల ప్రకారం వ్యక్తిగత ఫైనాన్షియల్ ప్రణాళికలలో భాగంగా వాటాలను అమ్మినట్లు తెలియజేసింది. వ్యాక్సిన్ విజయవంతమైన వార్తలతో సోమవారం ఫైజర్ షేరు ఇంట్రాడేలో దాదాపు 42 డాలర్లకు ఎగసింది.
వ్యాక్సిన్ ఎఫెక్ట్- ఫైజర్ చైర్మన్ షేర్ల అమ్మకం
Published Thu, Nov 12 2020 9:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
Advertisement