జ్యువెల్లరీ సంస్థకు అంబాసిడర్‌గా శోభిత ధూళిపాళ | Bhima Jewels ropes in Sobhita Dhulipala as brand ambassador | Sakshi
Sakshi News home page

జ్యువెల్లరీ సంస్థకు అంబాసిడర్‌గా శోభిత ధూళిపాళ

Dec 30 2023 6:26 AM | Updated on Dec 30 2023 8:57 AM

Bhima Jewels ropes in Sobhita Dhulipala as brand ambassador - Sakshi

హైదరాబాద్‌: జ్యువెలరీ సంస్థ భీమా జ్యువెల్స్‌ ప్రముఖ నటి శోభిత ధూళిపాళను తమ సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఈ సందర్భంగా ఆమె నటించిన ‘మేడ్‌ టు సెలబ్రేట్‌ యు’ టీవీ వాణిజ్య ప్రకటన విడుదల చేశారు. ‘‘మా బ్రాండ్‌ ప్రచారానికి శోభితను ఎంపిక చేసుకోవడం సంతోషంగా ఉంది.

భీమా బ్రాండ్‌కు ఆమె మరింత గుర్తింపు తీసుకొస్తుంది’’ అని సంస్థ ఎండీ అభిõÙక్‌ బిందుమాధవ్‌ అన్నారు. అత్యంత విశ్వసనీయ బ్రాండ్లలో ఒకటైన భీమా జ్యువెల్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించడం సంతోషం కలిగిస్తుందని శోభిత అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement