ఎస్పీబీ జయంతి.. వైఎస్‌ జగన్‌ నివాళి | YS Jagan Tribute SPB on Birth Anniversary | Sakshi
Sakshi News home page

ఎస్పీబీ జయంతి.. వైఎస్‌ జగన్‌ నివాళి

Jun 4 2025 12:24 PM | Updated on Jun 4 2025 12:24 PM

YS Jagan Tribute SPB on Birth Anniversary

సాక్షి, గుంటూరు: దివంగత గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(SPB) జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా నివాళులర్పించారు. 

‘‘త‌న గాత్రంతో కోట్లాది మంది సంగీత ప్రియుల్ని మంత్ర‌ముగ్దుల్ని చేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ చేశారు.

త‌న గాత్రంతో కోట్లాది మంది సంగీత ప్రియుల్ని మంత్ర‌ముగ్దుల్ని చేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/KHAoH0cov2

— YS Jagan Mohan Reddy (@ysjagan) June 4, 2025 

తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు పలు భాషల చిత్రాల్లో ఆయన తన సుమధుర గానంతో సంగీత ప్రియులను, సామాన్య శ్రోతలను దశాబ్దాలపాటు అలరించారు ఎస్పీబీ. సంగీతం నేర్చుకోకపోయినా... దాదాపు యాభైవేల పాటల్నిపాడి గిన్నిస్‌ రికార్డు సాధించారాయన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement