నేడు వంశీని పరామర్శించనున్న వైఎస్‌ జగన్‌ | ys jagan mohan reddy to visit vijayawada on february 18th | Sakshi
Sakshi News home page

నేడు వంశీని పరామర్శించనున్న వైఎస్‌ జగన్‌

Feb 18 2025 5:19 AM | Updated on Feb 18 2025 5:19 AM

ys jagan mohan reddy to visit vijayawada on february 18th

సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 18న (మంగళవారం) విజయవాడలో పర్యటించను­న్నారు.

కూటమి ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసుల్లో అరెస్టయి విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉదయం 10.30 గంటల ప్రాంతంలో వైఎస్‌ జగన్‌ పరామర్శిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement