రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలకు వైఎస్‌ జగన్‌కు ఆహ్వానం | Ys Jagan Invited To Raghavendra Swamy Aradhana Mahotsavam | Sakshi
Sakshi News home page

మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలకు వైఎస్‌ జగన్‌కు ఆహ్వానం

Aug 5 2025 3:51 PM | Updated on Aug 5 2025 5:07 PM

Ys Jagan Invited To Raghavendra Swamy Aradhana Mahotsavam

సాక్షి, తాడేపల్లి: మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మఠం ప్రతినిధులు ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన్ని కలిసిన మఠం ప్రతినిధులు.. ఆహ్వాన పత్రాన్ని అందించారు.

ఆగష్టు 8 నుంచి 14 వరకు  రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు జరగనున్నాయి. వైఎస్‌ జగన్‌కు ఆహ్వాన పత్రిక, స్వామివారి జ్ఞాపికను రాఘవేంద్రస్వామి మఠం అసిస్టెంట్‌ మేనేజర్‌ నరసింహ స్వామి, ఆలయ సూపరింటెండెంట్‌ అనంత పురాణిక్‌ అందజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement