ముస్లిం మత పెద్ద ముఫ్తీ అబ్దుల్‌ వహాబ్‌ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి | ys Jagan Expresses Shock Over Mufti Abdul Wahab Demise | Sakshi
Sakshi News home page

ముస్లిం మత పెద్ద ముఫ్తీ అబ్దుల్‌ వహాబ్‌ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

Dec 29 2025 12:21 AM | Updated on Dec 29 2025 2:01 AM

ys Jagan Expresses Shock Over Mufti Abdul Wahab Demise

సాక్షి,తాడేపల్లి: ముస్లిం మత పెద్ద ముఫ్తీ అబ్దుల్‌ వహాబ్‌ మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌  రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. అ ట్వీట్‌లో ‘60 ఏళ్లకు పైగా ఇస్లాం ధర్మ ప్రచారానికి, విద్యకు అంకితమైన నెల్లూరుకు చెందిన ముఫ్తీ అబ్దుల్‌ వహాబ్‌ గారి మరణం ముస్లిం సమాజానికి తీరని లోటు. ఆయన ఆ‍త్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement