ఢిల్లీ అగ్ని ప్రమాదంపై వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి | YS Jagan deeply shocked over Delhi fire incident | Sakshi
Sakshi News home page

ఢిల్లీ అగ్ని ప్రమాదంపై వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

Jun 3 2026 1:47 PM | Updated on Jun 3 2026 1:59 PM

YS Jagan deeply shocked over Delhi fire incident

సాక్షి, తాడేపల్లి: ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌.. ఢిల్లీలోని రెస్టారెంట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోవటం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రమాదంలో విదేశీయులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వస్తున్న వార్తలు మరింత ఆవేదన కలిగిస్తున్నాయని అన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement