డీఎస్‌ మృతి పట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం | YS Jagan Condolence Over Dharmapuri Srinivas Death | Sakshi
Sakshi News home page

డీఎస్‌ మృతి పట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం

Jun 29 2024 12:29 PM | Updated on Jun 29 2024 1:14 PM

YS Jagan Condolence Over Dharmapuri Srinivas Death

సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి, సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. డీఎస్‌ మరణం దిగ్భ్రాంతి కలిగించిందని.. దివంగత మహానేత వైఎస్సార్‌తో ధర్మపురి శ్రీనివాస్‌కు ఉన్న అనుబంధం మరిచిపోలేనిదని వైఎస్‌ జగన్‌ అన్నారు. డీఎస్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కాగా, ధర్మపురి శ్రీనివాస్‌ మరణం పట్ల ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్‌ జగన్‌ సానుభూతి తెలిపారు.

సంబంధిత వార్త: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement