YS Bhaskar Reddy And Uday Reddy CBI Custody Ended Taken To Chanchalguda Jail - Sakshi
Sakshi News home page

ముగిసిన వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ రెడ్డి సీబీఐ కస్టడీ.. చంచల్‌గూడ జైలుకు తరలింపు

Apr 24 2023 6:13 PM | Updated on Apr 24 2023 6:40 PM

YS Bhaskar Reddy Uday Reddy CBI Custody ended Taken Chanchalguda Jail - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  వైఎస్ వివేకానందరెడ్డిహత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్‌ రెడ్డిల సీబీఐ కస్టడీ ముగిసింది. అనంతరం నాంపల్లి సీబీఐ కోర్టు నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం ఇద్దరిని నాంపల్లిలోని సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 29 వరకు వైఎస్ భాస్కర్‌రెడ్డికి.. 26 వరకు ఉదయ్‌కు సీబీఐ కోర్టు జ్యూడిషియల్‌ రిమాండ్‌ను విధించింది. కోర్టు ఆదేశాలతో భాస్కర్ రెడ్డి, ఉదయ్ రెడ్డిలను హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు అధికారులు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement