ఏపీలో పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం | Vijayawada Gets Ready For The Independence Day Celebrations In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం

Aug 14 2021 9:51 PM | Updated on Aug 14 2021 10:15 PM

Vijayawada Gets Ready For The Independence Day Celebrations In AP - Sakshi

విజయవాడ: ఏపీలోని విజయవాడ మున్సిపల్ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదివారం ఉదయం జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. సాయుధ దళాల నుంచి సీఎం జగన్‌ గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం సీఎం జగన్‌ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కాగా కరోనా దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే అతిథులకు ఆహ్వానం  పంపించారు. పాస్‌లు ఉన్నవారికే వేడుకలకు అనుమతించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement