East Godavari: TDP Group Clashes In Kovvur Constituency - Sakshi
Sakshi News home page

కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల బాహాబాహీ

Oct 8 2022 12:50 PM | Updated on Oct 8 2022 3:25 PM

TDP Group Clashes in Kovvur Constituency - Sakshi

సాక్షి, కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. అమరావతి రైతుల పాదయాత్ర నేపథ్యంలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ రెండు వర్గాలకు చెందిన టీడీపీ నాయకులు బాహాబాహీకి దిగారు. కొవ్వూరులో మాజీ మంత్రి జవహర్‌కు సంబంధం ఏంటని వ్యతిరేక వర్గం నిరసనకు దిగింది. ద్విసభ్య కమిటీ ముందే ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. 

చదవండి: (మహా పాదయాత్రతో టీడీపీ ముసుగు తొలిగి పోయింది: మంత్రి కారుమూరి)

Advertisement
 
Advertisement
Advertisement